Latest News

నేపాల్‌లో భూకంపం... Shocking



కాఠ్‌మండూ: నేపాల్‌లో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 5.5గా నమోదైంది. నేపాల్‌లోని సోఖులంబ జిల్లాలో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుతం ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు ప్రకటించారు. నేపాల్‌లోని కాఠ్‌మండూ, తూర్పు భాగం, ఇతర ప్రాంతాల్లోనూ భూమి కంపించింది.

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.